మాట ఇచ్చాం బస్సు తెచ్చాం

తోకల శ్రీనివాసరెడ్డి.. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చామని నేడు నెరవేర్చమని తోకల శ్రీనివాసరెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తోకల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం తో ఎన్నికల్లో ఓడిన గెలిచిన గ్రామానికి బస్సు సర్వీసు ‌తెప్పిస్తానని హామీ ఇచ్చిన తోకల శ్రీనివాసరెడ్డి అన్నమాట ప్రకారం‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో పలుమార్లు ‌చర్చించి…

Read More

రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ నూతన చైర్మన్ గా కవంపల్లి సత్యనారాయణ

హైదరాబాద్ ఫిబ్రవరి 27 తెలంగాణ కానుక. గాంధీ భవన్ లో జరిగిన రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నూతన నియమితులైన మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే మార్చి 10 తేదీన చలో ఎల్బీ స్టేడియం వేదికగా* సత్యనారాయణ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం ఎలా చేద్దం అనేదానిపైన విస్తృతంగా విశ్లేషణ జరిపి. అందరు…

Read More

అంగన్‌వాడీల్లో త్వరలో ‘బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ మంత్రి సీతక్క.

తెలంగాణను పోషకాహార లోప రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మధుర్‌నగర్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో జిల్లా DWOs లతో సమీక్ష నిర్వ‌హించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల కోసం మొబైల్ అంగన్‌వాడీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మంజూరైన 2,199 భవనాల్లో ఇప్పటికే 500 పూర్తి కాగా మిగిలిన వాటిని త్వ‌ర‌గా పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యం, విద్య, రక్షణ విషయాల్లో రాజీ పడకుండా తెలంగాణను దేశానికే…

Read More

జీహెచ్ఎంసీ కమిషనర్ కలసినరాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ మందా మకరందు.

రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మందా మకరందు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను హెడ్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మందా మకరందు కు కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్ర నగర్ జోన్ లో ప్రగతిలో అభివృద్ధి కార్యక్రమాలు, సానిటేషన్, తదితర అంశాలను చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు, సానిటేషన్ కార్యకలాపాలు క్షేత్ర స్థాయిలో మరింత ప్రభావవంతంగా చేపట్టేందుకు తీసుకోవాల్సిన…

Read More

ఘనంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

శుభాకాంక్షలు తెలిపిన నీరుడు శేఖర్ ముదిరాజ్ బండ్లగూడ ఫిబ్రవరి 26 తెలంగాణ కానుక చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషుల సమక్షంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిస్మత్‌పూర్ మాజీ ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు నిరుడు శేఖర్ ముదిరాజ్ కొండా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శేఖర్ ముదిరాజ్…

Read More

వేడుకగా రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ కుమార్తె వివాహం.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ -మధుమతి మున్నూరి దంపతుల కుమార్తె శ్రేయ వివాహం కీ.శే. కంఠం విశ్వేశ్వర రావు వాణిశ్రీ దంపతుల కుమారుడు పృధ్వితో గురువారం హైదరాబాద్ లోని ది అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్స్ లో ఘనంగా జరింది. వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, మున్నూరుకాపు కుల సంఘాల ప్రతినిధులు, కుల ప్రముఖులు, హాజరై…

Read More

తన కుమారుడి వివాహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఆహ్వానించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ ……

రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని గురువారం సాయంత్రం ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మర్యాద పూర్వకంగా కలిసి మార్చి 6 న జరగనున్న తన కుమారుడు అల్లు శిరీష్ వివాహానికి హాజరు కావాలని మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు..

Read More

జెఎన్‌జె జర్నలిస్టుల స్థలాలకు “వే అవుట్‌”కు సర్కారు కసరత్తు.

రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రు జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల స్థలాల అంశంపై చిక్కులు లేకుండా ఒక “వే అవుట్‌” కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.గురువారం సచివాలయం తన చాంబర్‌లో మంత్రులు, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అనంతరం జర్నలిస్టుల అంశంపై మంత్రి పొంగులేటి స్పందించారు.జెఎన్‌జె జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గం చూపిస్తామని…

Read More

ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ట్రైబుల్ వెల్ఫేర్ డిడి.

బయ్యారం,తెలంగాణ కానుక,ఫిబ్రవరి 26. బయ్యారం మండలం ఇర్సులాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ట్రైబుల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దేశీరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న మెనూ, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ,సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించారు.అదేవిధంగా పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 60 డేస్ యాక్షన్ ప్లాన్ పై విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.తనిఖీ సందర్బంగా ట్రైబుల్ వెల్ఫేర్ డిడి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్…

Read More

నూతన కలెక్టర్ ను కలిసిన బయ్యారం త‌హ‌శీల్దార్ నాగరాజు.

బయ్యారం,తెలంగాణ కానుక,ఫిబ్రవరి 26. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ స్నేహ శబరిష్ ను కలెక్టర్ కార్యాలయంలో బయ్యారం తహశీల్దార్ నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.బదిలీపై వెళ్తున్న అద్వైత్ కుమార్ సింగ్ ను కలిసి వీడ్కోలు పలికినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం తహశీల్దార్ వెంట డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ సందీప్ తదితరులు ఉన్నారు.

Read More

కిడ్నీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని టోలి చౌక్ లో సాప్ కిడ్నీ ఎక్సటెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నవారితో ఆత్మీయంగా పలకరించారు. ఆధునికంగా ఏర్పాటు చేసిన కిడ్నీ సెంటర్ నిర్వాహకులను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉచితంగా వైద్య సేవల అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం లో ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో…

Read More

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జర్నలిస్టుల భేటీ.

హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఇండిపెండెంట్, డిజిటల్ మీడియా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు . అక్రెడిటేషన్‌కు సంబంధించిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లో మార్పులు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.డిజిటల్ మీడియా విస్తరణ నేపథ్యంలో అక్రెడిటేషన్ నిబంధనలను కాలానుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని వారు మంత్రికి వివరించారు. ప్రత్యేకించి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, డిజిటల్ న్యూస్…

Read More

సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్లో…

రూ.95 వేలకే మోకాలి కీలు మార్పిడి శస్త్ర చికిత్స ప్రజలు ఈ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలని హైదరాబాద్, ఫిబ్రవరి 24: పేద రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కాచిగూడలోని సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ నిరంతరం కృషి చేస్తోందని ట్రస్టీ ఎన్.సుకుమార్, జనరల్ మేనేజ ర్లు ఏ. సోమారెడ్డి, కే.శేషాధ్రి, పి. ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. మంగ ళవారం కాచిగూడలోని హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్…

Read More

బోడుప్పల్ సర్కిల్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి క్షేత్ర స్థాయి పర్యటన…..

ప్రజలు చెత్తను రోడ్లపై ఖాళీ స్థలాలలో వేయకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన బోడుప్పల్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ, స్వచ్ఛ ఆటో వాహనాల ద్వారా చెత్త సేకరణ విధానం మరియు వాటి అవసరాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఎస్….

Read More

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు న్యాయం చేస్తాం: ఎవరు ఆందోళన చెందవద్దు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు న్యాయం చేస్తాం ఎవరు ఆందోళన చందవద్దని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.మంగళవారం ఆయన నివాసం వద్ద సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లోని బఫర్ జోన్ నిర్మాణ అనుమతుల విషయంలో తలెత్తిన వివాదాలపై మొదటిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంబందిత అధికారులతో సంబంధిత అధికారులతో మాట్లాడారు.మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితుల భవిష్యత్తు వారి పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు…

Read More

ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీ …ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీఏఈ.. మామిడి శెట్టి శ్రీనివాస్ రావు.

16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డమాసబ్ ట్యాంక్ ఏ ఈమామిడి శెట్టి శ్రీనివాస్ రావు.. ఓ మీటర్ ట్యాంపరింగ్ విషయంలోబాధితుడి నుంచి తొలుత 16 వేలు లంచం తీసుకున్న ఏ ఈ. మరోసారి 16,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గాపట్టుకున్నారు.

Read More

కొనసాగుతున్న జలమండలి.. బస్తీ బాట..!

“జలమండలి.. బస్తీ బాట..!” కార్యక్రమం భాగంగా గోల్కొండ జోన్ పరిధిలోని నానల్ నగర్ చౌరస్తా వద్ద సీవరేజ్ మరమ్మత్తు పనులను ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. ఈ ప్రాంతంలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఘనపదార్థాలు సీవరేజ్ లైన్లలో వదలడంతో మ్యాన్ హోళ్ళు తరచూ పొంగడం జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ ఆటంకం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు డీ-సిల్టింగ్ పనులు చేపట్టినా.. శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా గుర్తించలేకపోయారు. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి…..

Read More

పరీక్షా సమయాల్లో హాల్ టికెట్ ఉంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు ఎక్కడైనా దిగవచ్చు…..

ఇంటర్మీడియట్ ,పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఆపరేషన్స్ పై సచివాలయంలో ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చ్ 14 వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ఉండడంతో పరీక్షల సమయం ఉదయం ,మధ్యాహ్నం…

Read More

మతసామరస్యానికి ప్రతీక రంజాన్.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం బేగంపేట లోని పాటిగడ్డ లో బి ఆర్ ఎస్ నాయకులు నాని ఆధ్వర్యంలో ముస్లీం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లీం లు ఎంతో పవిత్రంగా…

Read More

సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ ను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి.

రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా నిలుపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చారు. ఆటల్లో క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధ్యంఅంతర్జాతీయ పోటీల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే విజయాలు సాధించలేకపోతున్నాం క్రీడల్లో స్వార్థం, నైపుణ్యం ఉంటేనే రాణిస్తాం బాల్యంలో ఒక లక్ష్యం పెట్టుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుంది ప్రతి క్రీడాకారుడు ఆటల మీద దృష్టి సారించాలి ఆడాలనే కసి ఉంటేనే దేశం తరపున ఆడే అవకాశం వస్తుంది ఆటలో లీనమై, అదే ప్రపంచం అనుకోని ముందుకు నడవండి…

Read More

రాజేంద్రనగర్ లో అగ్రి బిజ్ కాంపిటీషన్ 2026.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న “అగ్రిబిజ్ కాంపిటిషన్–2026” కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. “కల్టివేటింగ్ ఐడియాస్ … హార్వెస్టింగ్ ఫ్యూచర్స్ ” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ పోటీలు యువతలో వ్యవసాయ రంగంపై సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డాయి.ఈ పోటీల్లో అగ్రిబిజినెస్ ఆవిష్కరణలు, అగ్రి-టెక్ & ఏ ఐ పరిష్కారాలు, వాతావరణ మార్పులకు అనుగుణమైన స్థిరమైన వ్యవసాయం, అగ్రి-ఎంటర్‌ప్రెన్యూర్షిప్ వంటి విభాగాలలో విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్నారు.అదనంగా…

Read More

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

పాల్గొన్న బీసీవై పార్టీ పీఏసీ మెంబర్ బొడ్డు వెంకన్న యాదవ్, వివిధ సంఘాల నాయకులు తెలుగు రాష్ట్రాల్లోని బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారమే ధ్యేయంగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న అమరావతిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే, అంబేడ్కర్-మండల్, కర్పూరీ ప్రాంగణంలో బీసీ సింహ గర్జన నిర్వహించనున్నట్లు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బొడ్డు వెంకన్న యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక…

Read More

యువ ఆప‌ద మిత్రుల‌తో స‌మాజానికి భ‌రోసా3వ బ్యాచ్ శిక్ష‌ణ‌లో హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ దిశానిర్దేశం.

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు.. ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో యువ ఆప‌ద మిత్రులు ప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ వ‌ర్ల పాప‌య్య గారు అన్నారు. వ‌ర‌ద‌లు, అగ్ని ప్ర‌మాదాలు ఇలా ప్ర‌మాద స‌మ‌యంలో స్థానికంగా ఉండే మీరే తక్షణ సహాయం అందించే సమర్థ నాయ‌కులుగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. “యువ ఆపద మిత్ర” మూడవ బ్యాచ్ శిక్ష‌ణ‌ను హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్రారంభించి ప్ర‌సంగించారు. ఫిబ్రవరి 18 నుంచి 24 వ తేదీ వ‌ర‌కూ హైడ్రా ఇచ్చే…

Read More

కామారెడ్డి బీ సీ డిక్లరేషన్ అమలు చేయండి.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా బీసీల సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించడంతోపాటు చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు నేడు హైదరాబాదులో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు ఈ సందర్భంగా బీసీ బడ్జెట్…

Read More

రోడ్లు భవనాలు శాఖ 2026-27 వార్షిక బడ్జెట్ ప్రపోజల్స్ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష.

పాల్గొన్న స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్,ఈఎన్సి లు మోహన్ నాయక్,జయ భారతి,సి.ఈ లు శ్రీనివాస్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,వసంత్ నాయక్,బి.వి రావు,లింగారెడ్డి,నర్సింగ్ రావు, పలువురు ఆర్ అండ్ బి అధికారులు.. గత ఏడాది బడ్జెట్… పనుల పురోగతి..విడుదలైన నిధులపై కూలంకషంగా చర్చించిన మంత్రి.. రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉండాలి రీజినల్ రింగ్ రోడ్డు లాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి సారించాలి…

Read More

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి: నరేష్ యాదవ్.

రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ ఆప్కో కాలనీలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల నరేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడం తో వెంటనే స్పందించిన నరేష్ యాదవ్ సంబంధిత అధికారులతో చర్చించి శనివారం సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా బస్తి వాసులందరూ నరేష్ యాదవ్ ను అభినందించారు రాబోయే రోజుల్లో జీ హెచ్ఎంసీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్…

Read More

దేశీ కుక్కపిల్లల దత్తతకు నగర ప్రజలు ముందుకు రావాలి:మంత్రులు సీతక్క, కొండా సురేఖ.

దేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలనిమంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి లు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బి ఎ హీరో ,దత్తత తీసుకోండి, షాపింగ్ వద్దు ( ” Be a Hero. Adopt, Don’t Shop”) నినాదంతో బంజారా హిల్స్ కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కులో శనివారం ఉదయం నుండి కుక్కపిల్లల దత్తత మేళా జీహెచ్ఎంసి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ…

Read More

బెల్లంపల్లిలో బీఆర్ఎస్‌కు మరింత బలం: పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బీజేపీకి చెందిన 34వ…

Read More

మాతృదేవోభవ అనాధశ్రమానికి కె.ఎల్.ఆర్ చేయూతఅభాగ్యుల గూడు కోసం రూ.10 లక్షల విరాళం.

అభాగ్యుల గూడు కోసం పేదల పెన్నిధి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మానవత్వం చాటుకున్నారు.జిహెచ్ఎంసి పరిధి నాదర్ గుల్ డివిజన్ పరిధిలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు.నాదర్ గుల్ లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని ఈ సందర్భంగా సందర్శించారు. మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వారిని, అభాగ్యులను చేరదీస్తున్న ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరిని అభినందించారు. నూతన భవన నిర్మాణానికి తనవంతు సహాయంగా రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి…

Read More

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్.

సింగరేణి సిఎండి గా బాధ్యతలు చేపట్టిన జ్యోతి బుద్ద ప్రకాశ్ శుక్రవారం ప్రజాభవన్ లో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను మర్యాపూర్వకంగా కలిశారు.

Read More

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డిమేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం కిసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుండి 18 వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను శుక్రవారం మాఘబహుళ ఏకాదశి ఉదయం గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభించారు.అంతకుముందు ఆలయం లో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కీసర గుట్ట జాతర కార్యక్రమంలో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాపోటీలు…

Read More

ప్రజాసేవలో ఐదేళ్లు – అభివృద్ధి బాటలో హైదరాబాద్…

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) డిప్యూటీ మేయర్‌గా ఐదేళ్ల పాటు నిరంతర సేవలందించిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి పదవీకాలం మంగళవారం తో అధికారికంగా ముగిసింది. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె తన పదవీకాలాన్ని సఫలీకృతం చేయడంలో సహకరించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసి కమిషనర్లు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, కార్యాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, అలాగే నగర ప్రజలందరికీ హృదయపూర్వక…

Read More

చాదర్ ఘాట్ లో ఆధునీకరించిన విక్టోరియా ప్లే గ్రౌండ్ ను ప్రారంభించిన మేయర్.

చాదర్ ఘాట్ లో అప్ గ్రేడెషన్, రెనో వేట్ చేసిన విక్టోరియా ప్లే గ్రౌండ్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. పునరుద్ధరించిన విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఉన్న బాస్కెట్ బాల్ నెట్, క్రికెట్ నెట్ స్థానిక క్రీడాకారులకు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఎంతో ఉపకరిస్తుందనీ మేయర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడాకారులుగా రాణించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో…

Read More

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.. సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం.

మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంబంధించి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిఎన్ఆర్ కన్వెన్షన్ లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల బందోబస్తు నిర్వర్తించే సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీల్లోని డబిల్ పూర్ డిస్ట్రిబ్యూషన్ & కౌంటింగ్ కేంద్రాన్ని, డబిల్ పూర్ లోని ఎన్నికలు జరిగే కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన…

Read More

సోమ‌వారం ఫిర్యాదు.. మంగ‌ళ‌వారం ప‌రిష్కారంపాఠ‌శాల‌కు క్రీడామైదానాన్ని అందించిన హైడ్రా.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు క్రీడామైదానాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది హైడ్రా. త‌మ పాఠ‌శాల క్రీడామైదానం 33 గుంట‌ల మేర ఉండ‌గా.. వాహిద్ అనే వ్య‌క్తి ఆక్ర‌మించి త‌న ఆధీనంలోకి తీసుకున్నార‌ని ఆ పాఠ‌శాల హెడ్ మాస్ట‌ర్ హైడ్రా ప్ర‌జావాణిలో సోమ‌వారం ఫిర్యాదు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ శl ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు 24 గంట‌ల్లో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపారు హైడ్రా అధికారులు. సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ఈ మేర‌కు ఫిర్యాదు చేయ‌గా.. మంగ‌ళ‌వారం ఆక్ర‌మ‌ణ‌లను…

Read More

రైతు కమిషన్ కార్యాలయం.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాలపై రైతు కమిషన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల సీడ్ ఫార్మ్ వున్నాయని, 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్ లో వివిధ రకాల విత్తనాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి చేస్తున్నట్లు అధికారులు కమిషన్కు వివరించారు. ప్రధానంగా వరి, పెసర, జనుము, కందులు విత్తనోత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఐతే నకిలీ విత్తనాలను అరికట్టాలంటే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని మేలైన విత్తనాలను…

Read More

మహిళా జర్నలిస్టులకు బెదిరింపులు తప్పడం లేదు: ఓయు జర్నలిజం విశ్రాంత అధ్యాపకురాలు ప్రొ.పద్మజా షా.

భారతదేశంలో నేడు మహిళా జర్నలిస్టులు చట్టపరమైన బెదిరింపులు, వృత్తిపరమైన ఒంటరితనం మరియు నిరంతర ఆన్‌లైన్ ట్రోలింగ్ రూపంలో వేధింపులను తప్పడం లేదని ప్రొ.పద్మజా షా ఆవేదన వ్యక్త పర్చారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత పాత్రికేయులు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ. యస్. బషీరుద్దీన్ 90వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగ రిటైర్డ్ అధ్యాపకురాలు ప్రొ.పద్మజా షా…

Read More

రూ. 4.76 కోట్ల గంజాయి కాల్చివేత..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసుల్లోని 953 కేజీల గంజాయిని కాల్చివేతకు ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్టేషన్లలో కేసుల వారిగా గంజాయిని ఒక దగ్గరకు చేర్చి మొత్తంగా 953 కేజీల గంజాయిని ప్రభుత్వ అమోదిత ఏడబ్ల్యూఎం కన్సంటింగ్ లిమిటేడ్ కాల్చివేత పరిశ్రమలో సోమవారం కాల్చివేశారు. ఈ కంపెనీతల్లేడ మండలం గోపాల్‌పేట్‌లో ఉంది. కాల్చివేసిన గంజాయి విలువ రూ….

Read More

కీసర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్.

కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లలో విఐపి దర్శనాలతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు.కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 13 వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సోమవారం కీసర గుట్టకు వెళ్ళిన కలెక్టర్ మన చౌదరి, మల్కాజ్గిరి డిసిపి శ్రీధర్ , ట్రాఫిక్ డిసిపి రాహుల్ రెడ్డి ఐపీఎస్, ఆర్డిఓ…

Read More

బీ ఆర్ఎస్ రోడ్ షో గ్రాండ్ సక్షేస్.

సూర్యాపేట పట్టణంలో బీ ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ప్రజార్యాలీతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. తాళ్లగడ్డ నుంచి ప్రారంభమైన రోడ్ షో కోర్ట్ చౌరస్తా, పూల సెంటర్, పి ఎస్ ఆర్ చౌరస్తా, రాఘవ ప్లాజా, వాణిజ్య భవన్ సెంటర్, శంకర్ విలాస్, గాంధీ విగ్రహం, కొత్త బస్టాండ్ వద్దకు మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ దండుతో ప్రజలకు అభివాదం చేసుకుంటూ అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించరు మరోసారి…

Read More

సమ్మక్క సారక్క వారసులారా ములుగులో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి:ఈటల రాజేందర్.

చరిత, సంపత్, మాధవి, సంధ్యారాణి, రాధిక, రాకేష్ యాదవ్, ఎల్కతుర్తి శివ, సునీత, మౌనిక, స్వామి, వంశీ, బిక్షపతి, చుంచు రవి, లక్ష్మీభవాని, రమ, విశ్వనాథ్, శ్రీహరి, శైలజ, భాస్కర్ రెడ్డి, సురేంద్రలను కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ వెనకటి లెక్క మనం అమాయకులం కాదు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి, కెసిఆర్, రేవంత్ రెడ్డి ఇంతమందిని చూశాను. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు…

Read More

పలు సర్వే నెంబర్లలో ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఆదివారం నిర్వహించిన పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయాన్ని సహచర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు , కొండా సురేఖ , ఎంపీ కడియం కావ్య , ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర…

Read More

గండిపేట రిజర్వాయర్ లో నిర్మాణ వ్యర్ధాలను పారబోస్తున్న ట్రాక్టర్ ఓనర్ క్రిమినల్ కేసు.

​హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను పారబోయడానికి యత్నించిన ట్రాక్టర్ ను జలమండలి అధికారులు పట్టుకున్నారు. ఆదివారం హిమాయత్ నగర్ గ్రామం వద్ద ఉన్న ఎఫ్.టి.ఎల్ పాయింట్ నంబర్ 425 వద్ద TS07UM9831 అనే నంబర్ కలిగిన ట్రాక్టర్ అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను జలాశయంలోకి వదలడానికి యత్నించినట్లు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. ​విచారణలో, ట్రాక్టర్ డ్రైవర్/ఓనర్ కుమ్మరి గోపాల్ (40) ఈ అక్రమ…

Read More

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం శివాజీ చౌక్ వద్ద ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు మున్సిపల్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.ఈ…

Read More

బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ రిక్రూట్మెంట్.

కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వంమున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలుదొడ్డిదారి నియామకాల గురించి కవిత గారి దృష్టికి తీసుకువచ్చిన పలువురు నిరుద్యోగులుఅక్రమ మార్గాల్లో ఉద్యోగాల భర్తీకి చేస్తున్న ప్రయత్నాలను నిలిపి వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత నిర్వేదంలో ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం గ్రామాల…

Read More

అభివృద్ధికి పట్టం కట్టండి,

కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని 11వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ‘ప్రజా ప్రభుత్వం’ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. పట్టణ రూపురేఖలు మార్చాలంటే…

Read More

మున్సిపల్ ఎన్నికలు – పాలమూరు యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల భద్రత పరిశీలనజిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్ మునిసిపాలిటీ మరియు దేవరకద్ర మునిసిపాలిటీల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఎన్నికల అనంతరం బ్యాలెట్ పత్రాల నిల్వ మరియు ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్‌లు మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అక్కడి భద్రతా ఏర్పాట్లు, బారికెటింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ…

Read More

కార్మికుల పోరాటానికి విజయం…మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జోక్యంతో సమస్య పరిష్కారం.

అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని శామీర్‌పేటలో ఉన్న హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్ కంపెనీలో కార్మికులు చేపట్టిన జీతాల పెంపు ధర్నా విజయవంతంగా ముగిసింది. ఎమ్మెల్యేల జోక్యంతో కార్మికుల సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది.గత కొన్ని సంవత్సరాలుగా హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్ కంపెనీలో సుమారు 1200 మంది కార్మికులు కాంట్రాక్ట్ లేబర్‌గా అతి తక్కువ జీతాలతో పనిచేస్తూ, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జీవనం కొనసాగించడం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో డైలీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రజలకు అందిస్తాం—- మంత్రి పొంగులేటి.

అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ అధ్యక్షతన టిపిసిసి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారుఈ సందర్భంగా ముందుగా పట్టణంలోని పలు దేవాలయాలు చర్చిలలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు అశ్వారావుపేట అభివృద్ధి కోసం దైవ ఆశీస్సులు కోరారుఅనంతరం మున్సిపాలిటీ ప్రధాన వీధుల…

Read More

సెప్టిక్ ట్యాంక్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా4 ఎక‌రాల ప్ర‌భుత్వ స్థ‌లానికి హైడ్రా ఫెన్సింగ్‌.

సెప్టిక్ ట్యాంకుల‌ను కూడా క‌బ్జాదారులు వ‌ద‌ల‌డం లేదు. సెప్టిక్ ట్యాంకు చుట్టూ మొక్క‌ల‌ను పెంచి ఆ దుర్వాస‌న‌ను దూరం చేద్దామ‌ని ఉద్దేశించిన ఖాళీ స్థ‌లాల‌ను కూడా ఆక్ర‌మించేస్తున్నారు. అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ వ‌చ్చిన త‌ర్వాత ఆయా స్థ‌లాల‌ను పార్కుల‌కోసం వినియోగించ‌డం ప‌రిపాటి. ఆ లే ఔట్ వేసిన వారికి కాని, అప్ప‌ట్లో లే ఔట్ కోసం భూమిని అమ్మిన వారికి ఆ స్థ‌లాల మీద ఎలాంటి హ‌క్కు లేకున్నా.. వాటిని త‌ర్వాత త‌మ సొంత స్థ‌లాలుగా…

Read More

వ్యవసాయ, అనుబంధ శాఖ‌ల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించండి.

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భేటి 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై రాష్ట్ర వ్యవసాయ మరియు పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతన్నలకు బలమైన అండగా నిలిచేలా వ్యవసాయ, అనుబంధ శాఖ‌ల‌ అభివృద్ధికి, అలాగే రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత…

Read More

నిమ్స్ లో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ ఉచిత స్క్రీనింగ్ శిబిరం.

వరల్డ్ క్యాన్సర్ డే (ఫిబ్రవరి 4) సందర్భంగా నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ మరియు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించబడింది. ఈ సంవత్సరం థీమ్ “యునైటెడ్ బై యూనిక్యూ ” నిమ్స్ బంజారాహిల్స్ ప్రాంగణం నుండి పంజాగుట్ట గేట్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ భీరప్ప నగరి ప్రారంభించారు. విభాగాధిపతులు, వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లెర్నింగ్ సెంటర్‌లో జరిగిన అవగాహన సభలో…

Read More

కానిస్టేబుల్‌ సౌమ్య మృతి పట్ల మంత్రి జూపల్లి దిగ్భ్రాంతి.

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మరణం పట్ల ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఆమె మరణం శాఖకు తీరని లోటని పేర్కొంటూ ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రదర్శించిన నిబద్ధత, అంకితభావం ఎంతో గొప్పవని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. ఆమెను…

Read More

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై తీవ్ర ఆరోపణలు.

హైదరాబాద్ పరిధిలో నాణ్యత లేని, ఆరోగ్యానికి హానికరమైన ఆహారం విక్రయమవుతున్నా సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాట్‌ఫారం 65 హోటల్‌పై తీవ్రమైన ఆరోపణలుఆకర్షణీయమైన కాన్సెప్ట్‌తో ప్రజలను ఆకట్టుకుంటున్న ప్లాట్‌ఫారం 65 హోటల్ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.సమాచారం ప్రకారం, ఈ హోటల్‌లో ఉడికి ఉడకని ఆహారం వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫైవ్ స్టార్ ముసుగులో నిర్లక్ష్యంఫైవ్ స్టార్ స్థాయి పేర్లతో నడుస్తున్న హోటళ్లలో…

Read More

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యాన కొత్తగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీ.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సిట్ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యాన కొత్తగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, నాయకులు శాంతి నాయక్,కార్యకర్తలు గులాబీ,నల్ల కండువాలు ధరించి రేవంత్ రెడ్డి సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ…

Read More

మేడారంలో పారిశుధ్య నిర్వహణపై మంత్రి సీతక్క సమీక్ష.

ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తులు హాజరైన మహాజాతరను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. జాతర కాలమంతా నిరంతరంగా క్షేత్రస్థాయిలో పనిచేసి, మేడారాన్ని పరిశుభ్రంగా ఉంచినందుకు సిబ్బందికీ ధన్యవాదాలు తెలిపారు. జాతర ముగిసిన తర్వాత కూడా…

Read More

కేంద్ర వార్షిక బడ్జెట్ 2026-27పై కాంగ్రెస్ సమీక్ష.

కేంద్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ఇవాళ పార్లమెంట్ లో ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, కేటాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనించనుంది.రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి చెల్లిస్తున్న నిధులపై కాంగ్రెస్ నేత, మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సమీక్షించనున్నారు.అందువల్ల బడ్జెట్ కేటాయింపుల పరిశీలనలో TPCC నేతలతో KLR పాల్గొంటారు. ఈరోజు ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాలను రద్దు చేయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాము.*ముఖ్యంగా మహాత్మాగాంధీ…

Read More

దివ్యాంగుల అభ్యున్నతికి కృషిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

దివ్యాంగుల అభ్యున్న‌తి కోసం కాంగ్రెస్ పార్టీ, ప్ర‌భుత్వాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. కేర‌ళ‌కు చెందిన దివ్యాంగ్ చైల్డ్ వుమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన స‌భ్యుల‌తో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శ‌నివారం ప్ర‌జాభ‌వ‌న్ లో స‌మావేశ‌మ‌య్యారు. దివ్యాంగులు కూడా స‌మాజంలో భాగ‌మేన‌ని వారి అభ్యున్న‌తికి ప్రభుత్వాలు కృషి చేయాల‌ని అన్నారు. వైక‌ల్యం దుర‌ద్రుష్ట‌క‌రమే అయినా.. వారిని స‌మాజంలో అంద‌రితో సమానంగా అభివృద్ధి చేసేందుకు మ‌న‌మంతా ప‌నిచేయాల‌ని అన్నారు. కేర‌ళ‌లో కూడా…

Read More

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హై స్కూల్‌లో ఘనంగా విజ్ఞాన ప్రదర్శన (సైన్స్ ఫెయిర్).

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన (సైన్స్ ఫెయిర్) కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు రూపొందించిన వినూత్న విజ్ఞాన నమూనాలు, సృజనాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు చూపిన ఆసక్తి, ప్రతిభను చూసి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి…

Read More

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత సంక్షేమానికి ప్రాధాన్యం:.

డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మణికొండ జనవరి 30 తెలంగాణ కానుక శుభ్రమైన వీధులు, సక్రమంగా పనిచేసే నగరాల వెనుక సఫాయి మిత్రుల కృషి ఎంతో కీలకమైనది. బలమైన, సుస్థిర పట్టణ వ్యవస్థలను నిర్మించడంలో వారే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ లక్ష్యంతో, సఫాయి మిత్ర సార్థక్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ కమిషనర్…

Read More

వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న‌హైడ్రా క‌మిష‌న‌ర్‌.

ములుగు జిల్లా మేడారం మ‌హాజాత‌ర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు కుటుంబ స‌మేతంగా వెళ్లారు. సమ్మక్క- సారలమ్మ వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకుని మొక్కులు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవతలను ప్రార్థించారు. మేడారం జాతర విశిష్టతను గుర్తుచేస్తూ, ఈ పవిత్ర ఉత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. మేడారం జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తూ.. ప్రజల మధ్య ఐక్యతను చాటిచెబుతుంద‌న్నారు.

Read More

టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే ఎడ్ సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తో కలిసి ప్రసారాల వివరాలు తెలిపే షెడ్యూల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ ఎడ్ సెట్ లో ఉన్నతమైన ర్యాంకులు సాధించేందుకు టి-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా…

Read More

మేడారం జాతరకు హాజరైన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

సమ్మక్క సారక్క అమ్మవార్లను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మల ఆశీస్సులు, దీవెనలతో ప్రజలు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Read More

జాతిపిత మహాత్మాగానికి ఘన నివాళులు…..

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగాబాపుఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారితో కలిసిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుజాతిపిత మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. అహింసను ఆయుధంగా,సత్యాన్ని మార్గంగా,శాంతిని సందేశంగా తీసుకునిదేశానికి దిశ చూపిన గాంధీజీ బాటనేటికీ సమాజానికి నిరంతర స్ఫూర్తిగా నిలుస్తోంది. గాంధీజీ చూపిన మార్గదర్శకత్వంలోనేప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన సాగిస్తోందనిఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు.గాంధీజీ ఆలోచనలు నేటి ప్రభుత్వానికిదిశానిర్దేశం, స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

Read More

మున్సిపల్ ఎన్నికల కంట్రోల్ రూములు ఏర్పాటు.

కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారుల సమన్వయంతో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందేందుకు,అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు నమోదు చేయడానికి ఈ కంట్రోల్ రూములను సంప్రదించవచ్చన్నారు.ఈ కంట్రోల్ రూములు 24…

Read More

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న భట్టి.

గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు నిలవెత్తు బంగారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. భక్తులందరూ ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకుని తిరిగి ఇంటికి చేరుకోవాలి. అమ్మవార్ల దయవల్ల అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

Read More

జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం.

కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ కన్నెపల్లి లో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రత్యేక పూజలుతెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం భక్తి పరవశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘడియ సాయంత్రం ప్రారంభమవగా, కన్నెపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఈ ఘట్టానికి…

Read More

నిన్నటి నుండి ఇప్పటివరకు 80 లక్షల మంది దర్శనం.

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మేడారంలో మీడియాతో మాట్లాడిన మంత్రి మాట్లాడుతూ, ఈరోజు దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణతో…

Read More

రైతుల కోసంమరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ.

మార్కెట్ లో మౌలిక వసతుల కల్పనకై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ అన్నారు. పాత మరుగుదొడ్లు పూర్తిగా ధ్వంసం అవడంతో రైతులు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని సోమవారం చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ లతో కలిసి మార్కెట్ లో రూ. 10 లక్షలతో నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో ఉన్న సమస్యల పరిష్కారానికి…

Read More

ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: జాతీయ జెండా ఆవిష్కరించినచైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్.

గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. ఐక్యత అభివృద్ధి ప్రేరణనిస్తూ జాతీయ జెండా పండుగను జరుపుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి…

Read More

సూర్య దేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: నీలం మధు ముదిరాజ్..

సూర్య భగవంతుని ఆశీస్సులు తమపై ఉండాలని ప్రజలు రథసప్తమి రోజున భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం రథసప్తమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ఫసల్వాది గ్రామ పరిధిలోని శ్రీ జ్యోతిష్వరస్తు విద్యాపీఠంలో బ్రహ్మశ్రీ డా,, శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాపనాశ రథసప్తమి వ్రతక్రతువు పూజా కార్యక్రమంలో నీలం పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు, ఈ సందర్భంగా నీలం…

Read More

కాంగ్రెస్ పతనం మొదలైందిరాబోయే ఎన్నికల్లో బీ ఆర్ఎస్ గెలుపు ఖాయం సబితా.

కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గండిపేట మండలం 122 డివిజన్ కిస్మత్పురంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించి పెద్ద సంఖ్యలో పార్టీ చేరారు. మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నేత, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎం. వాసవి నవీన్ ముదిరాజ్, నవీన్…

Read More

సోమశిల సౌందర్యం.. పర్యాటకానికి మణిహారం: మంత్రి జూపల్లి కృష్ణారావు.

నల్లమల అడవుల మధ్య కృష్ణమ్మ ఒడిలో ఒదిగి ఉన్న సోమశిల పర్యాటక కేంద్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన గమ్యస్థానమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఆయన సోమశిల ఎకో టూరిజం పార్కును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి కృష్ణా నది, ప్రకృతి అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా సోమశిల తీరం నుంచి ఎకో పార్కు వరకు మంత్రి బోటులో విహరించారు. అక్కడి ప్రకృతి అందాలను, అటవీ, పర్యాటక శాఖ కల్పిస్తున్న…

Read More

బాధ్యతాయుత ఓటింగ్‌తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.

బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది థీమ్ “నా భారత్ – నా ఓటు” పౌరులే భారత ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువని స్పష్టంగా తెలియజేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం స్థాపనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జనవరి…

Read More

ఘనంగా శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ వార్షికోత్సవ వేడుకలు.

విద్యారంగంలో శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ అందిస్తోన్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. దశాబ్ద కాలంగా ఎంతోమంది విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అలాంటి వాళ్లే ప్రస్తుతం చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నారని అభినందించారు. ఇకపైనా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని, గాయత్రి స్కూల్లో చదివిన విద్యార్థులు సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చే ప్రముఖులుగా ఎదగాలని ఆకాంక్షించారు, శ్రీ గాయత్రి ఇ-టెక్నోస్కూల్ 14వ యానివర్సి వేడుకలు తారామతి బారాదరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్…

Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్-130వ ఎపిసోడ్ ‘ వీక్షించిన బిజెపి నాయకులు.

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్‌పూర్‌లోని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు భీమార్జున్ రెడ్డి నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. వీరేందర్ గౌడ్ హాజరై మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. మోడీ మాట్లాడుతూ రేపు మనం జనవరి 26న మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది…

Read More

చంపాపేట కార్పొరేటర్ వంగా మధు సూదన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం చెందగా..ఇవాళ ఉదయం కర్మాన్ ఘాట్ లోని వారి నివాసం వద్ద మధు సూధన్ రెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. చిన్న వయసులోనే మధు సూధన్ రెడ్డి మన మధ్య నుండి దూరమవ్వడం తనను వ్యక్తిగతంగా కలిచివేస్తుందని,ఆయనతో అనుబంధం 30ఏళ్ల నాటిదని,తనకు సోదరుడులాంటివాడని ఆయనతో ఉన్న…

Read More

సీసీ షరాఫ్ ఆస్పత్రిపై ఆరోపణలుచేయడం సరికాదు :

హైదరాబాద్ జనవరి 24: తెలంగాణ కానుక కాచిగూడ సీసీ షరాఫ్ (టస్ట్) ఆస్పత్రి ఎలాంటి లాభపేక్ష లేకుండా గత 50 ఏండ్లుగా పేద, మధ్య తరగతి రోగులకు అది తక్కువ ధరల్లో సేవలందిస్తూ మన్నలను పొందుతుందని ఆ ఆస్పత్రి జీఎం పీఎస్ ఎన్ మూర్తి అన్నారు. ఇటీవల హాస్పత్రి లో బంగారం చోరీ ఘటనపై ఖండిస్తూ ఆస్పత్రి యాజమాన్యం విలే కరుల సమావేశం నిర్వహించారు. ఆస్ప త్రి జీఎం (మెడికల్) సోమారెడ్డి, జీఎం (ఫైనాన్స్) శేషాద్రితో పీఎస్ఎన్…

Read More

ధర్మ రక్షణ సభను విజయవంతం చేసిన నా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు – శ్రీరాములు అందెల.

మహేశ్వరం జనవరి 24 తెలంగాణ కానుక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ లో అందెల శ్రీరాములు మాట్లాడుతూ..భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో శనివారం బాలాపూర్ లో నిర్వహించినటువంటి ధర్మ రక్షణ సభను విజయవంతం చేసినటువంటి హిందూ బంధువులందరికీ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ అక్రమ చొరబాటుదారులైన రోహింగ్యాలు మరియు బంగ్లాదేశీలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ యొక్క ధర్మరక్షణ…

Read More

సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో రక్త రుగ్మతలకు చికిత్స

ఖమ్మం,జనవరి,24,తెలంగాణ కానుక ప్రతినిధి:ఖమ్మం ప్రాంతానికి చెందిన ఆరు సంవత్సరాల బాబు ప్రతినెల రక్తస్రావం అవుతూ ప్లేట్లెట్స్ పడిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తల్లిదండ్రులు సోమాజిగూడ యశోద హాస్పిటల్ ను సంప్రదించగా అక్కడున్న వైద్య బృందం వెంటనే బోన్ మ్యారో పరీక్షలు నిర్వహించగా అప్లాస్టిక్ అనిమీయ గా నిర్ధారించడం జరిగిందని దీనికి ఆల్లో జెనిక్ బోన్ మారో ట్రాన్స్ఫాంటేషన్ విజయవంతంగా నిర్వహించాము సంవత్సరం అయిన తర్వాత తన ఆరోగ్యం నిలకడగా ఉందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ డాక్టర్ అశోక్…

Read More

రూ.17 లక్షల విలువైన 64 మొబైల్ ఫోన్లు రికవరీ.

పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన రూ.17 లక్షల విలువైన 64 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా గుర్తించి, పేట్ బషీరాబాద్ పీఎస్ లో ఈరోజు వాటిని సంబంధిత యజమానులకు తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి మాట్లాడుతూ..ఫిర్యాదుల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఫోన్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వారు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్‌లో తమ…

Read More

ఎంపీ వద్దిరాజుకు కొత్తగూడెంలో అపూర్వ స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా కొత్తగూడెంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు చేరుకున్నప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు.ఎంపీ రవిచంద్ర తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం ఆ తర్వాత కొత్తగూడెం విచ్చేయగా పోస్టాఫీసు సెంటరులో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు,ఆయన కుమారుడు రాఘవ, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ తదితర ప్రముఖులు భారీ క్రేన్ సాయంతో గజమాల వేసి ఘన స్వాగతం పలికారు.ఆ తర్వాత ఊరేగింపుగా పార్టీ…

Read More

కెసిఆర్ ను కలిసిన వద్దిరాజు రవిచంద్ర.

తన పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర కు కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Read More

భూనీళా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం లో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ.

వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అందోల్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం భూనీళా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం లో పాల్గోన్నారు . సామాన్య భక్తులతో కలసి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం, శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఈ కార్యక్రమం లో మార్కెఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి ,సురేందర్ గౌడ్ , S . కృష్ణా రెడ్డి ,…

Read More

తల్లుల గౌరవానికి నాంది.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో చిన్న పిల్లతో జాతరకు వచ్చే మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన (బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్) శిశువులకు పాలిచ్చే గది రాష్ట్ర మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క ,జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్ శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు* మేడారం జాతరలో బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి శిశువులకు పాలిచ్చే గదిని ప్రారంభిస్తున్నామని జాతరలో ఈ బ్రెస్ట్…

Read More

నాంపల్లి ప్రమాదం.. సకాలంలో స్పందించిన జలమండలి.

శనివారం నాంపల్లిలో ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించిందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కి వచ్చిన సమాచారాన్ని వాళ్ళు.. జల మండలి ప్రధాన కార్యాలయానికి వాటర్ ట్యాంకర్లు కోసం సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించి రెడ్ హిల్స్ డివిజన్ 4 జీఎంను అప్రమత్తం చెయ్యడంతో… ఇప్పటివరకు రెడ్ హిల్స్, బొగ్గుల కుంట ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ప్రస్తుతం 5 ట్యాంకర్లతో 12 డ్రిప్పులు సరఫరా చేశారు.. ఇంకా మరికొన్ని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా…

Read More

ఉర్సు ఉత్సవాలలో దామోదర్ రాజనర్సింహ.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రం లోని ప్రముఖ దర్గా హజరత్ షాహిద్ అల్లా ఖాద్రి దర్గా 198 వ ఉర్సు ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గోన్నారు . దర్గాను దర్శించుకొని ప్రార్థన లు నిర్వహించారు . మత పెద్దలు నిర్వహించిన కార్యక్రమం లో పాల్గోన్నారు . దర్గా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు . ఈ కార్యక్రమం లో దర్గా పీఠాధిపతి , అల్ ఇండియా జమ్యూతుల్…

Read More

జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ,జై అనుసంధాన్ గా మారిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, మట్టపల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు,అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.దేవాలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆ తర్వాత వేదిక వద్ద హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద 100 ఎకరాలలో 150 కోట్ల రూపాయల వ్యయంతో…

Read More

గోపాల్‌న‌గ‌ర్‌లో పార్కును కాపాడిన హైడ్రా.

పార్కులు, ర‌హ‌దారుల క‌బ్జాల‌పై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గ‌త కొన్ని రోజులుగా ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గిస్తూ వ‌స్తున్న హైడ్రా శుక్ర‌వారం మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి మండ‌లంలోని గోపాల్‌న‌గ‌ర్లో 3300 గ‌జాల పార్కును కాపాడింది. 148 నుంచి 155 వ‌ర‌కూ ఉన్న స‌ర్వే నంబ‌ర్ల‌లో 92.21 ఎక‌రాల మేర గోపాల‌న‌గ‌ర్ పేరిట లే ఔట్ వేశారు. 1980లో వేసిన ఈ లే ఔట్‌లో 1200ల‌కు పైగా ప్లాట్లున్నాయి. ఇందులో పార్కుల‌కోసం 3 చోట్ల భూమిని…

Read More

28న మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌!..

రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని ఈ నెల 28న మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 27న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. అదే రోజు లేదంటే మరుసటి రోజు 28న షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. అధికారులు, సిబ్బందికి శిక్షణ…

Read More

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన యాదగిరిగుట్ట నూతన ఈవో భవాని శంకర్.

యాదగిరిగుట్ట నూతన ఈవో భవాని శంకర్ శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఇటీవల కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రమోషన్ పొందిన భవాని శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Read More

భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్.

దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్​ హబ్​గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం దావోస్​లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్ తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నెదర్లాండ్స్‌ కు…

Read More

బీ జే పి పదాధికారుల సమావేశం.

‘భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర కమిటీల పనితీరుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలల ఫలితాలను సమీక్షించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని రాంచందర్ రావు గారు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అనుబంధ విభాగాల…

Read More

గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌తో తెలంగాణ మంత్రుల భేటీ.

ప్రపంచ ఆర్థిక వేదిక (వెఫ్)–2026 సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రేజ్ క్రీమ్‌లైన్ డెయిరీ ప్లాంట్‌ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో…

Read More

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఆర్ఎస్.

పేదల భూములు చట్టవిరుద్దంగా లాక్కుంటున్న రేవంత్ సర్కార్*ఈశా ఫౌండేషన్ ఫ్యూచర్ సిటీలో పెట్టొచ్చు కదా?కేసిఆర్ ధనవంతులను చేయాలని చూస్తే,రేవంత్ అడ్డాకూలీలుగా మారుస్తున్నారుబలవంతంగా లాక్కుంటే,లగచర్ల స్ఫూర్తితో పోరాడుతం ల్యాండ్ పూలింగ్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్ట విరుద్దంగా పేదల భూములను లాక్కుంటుందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూములు ఎందుకోసం తీసుకుంటున్నారు, ఏం కంపెనీలు పెడతారు,ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పకుండా పేదలను మోసం చేసి అన్యాయంగా విలువైన భూములను ఆక్రమించాలని చూస్తున్నారని…

Read More

పార్క్ ను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి ప్రశంస.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పౌర సదుపాయాల అభివృద్ధి సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రంజూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో 3.10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన జీహెచ్ఎంసీ చిల్డ్రన్ ప్లే పార్క్ ను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్,జోనల్ కమిషనర్ ప్రియాంక అలా తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..

Read More

బంజారా హిల్స్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి.

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్‌లో బస్తీ ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.మేయర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, బంజారాహిల్స్ డివిజన్‌లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం మరియు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరణాత్మక చర్చ జరిగింది.మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం ద్వారా స్థానిక ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని, ఇది ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని మేయర్ తెలిపారు.ఈ సమావేశంలో బస్తీ ప్రజల…

Read More

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్,తదితరులు ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి ఉక్కు విగ్రహం ఏర్పాటు కావడం చారిత్రాత్మక శుభపరిణామం దేశ ప్రయోజనాల కోసం దృఢమైన, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్న నాయకురాలు ఇందిరాగాంధీ దేశానికి దశ, దిశ చూపిన దూరదృష్టి గల మహానేత సాహసోపేతమైన నిర్ణయాలకు చిరునామాగా నిలిచిన ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేసి సామాన్య ప్రజలకు ఆర్థిక శక్తిని అందించిన నాయకురాలు నిజమైన ప్రజాస్వామ్య పాలనను దేశానికి అందించిన…

Read More

దుర్గంచెరువు దుర్గంధంపై హైడ్రా న‌జ‌ర్‌క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌.

మాధాపూర్ గుట్ట‌ల్లో ఉన్న దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా దృష్టి పెట్టింది. చెరువులోకి నేరుగా మురుగు నీరు చేర‌డాన్ని హైడ్రా తీవ్రంగా ప‌రిగ‌ణించింది. దుర్గంచెరువులో గుర్ర‌పు డెక్క వ్యాప్తి చెంద‌డం.. దుర్గంధంగా మార‌డంప‌ట్ల మీడియా క‌థ‌నాలు, స్థానికుల నుంచి హైడ్రాకు వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు మంగ‌ళ‌వారం దుర్గం చెరువును ప‌రిశీలించారు. చెరువులో స‌గ‌భాగం వ‌ర‌కూ గుర్ర‌పు డెక్క వ్యాపించడానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఎస్‌టీపీలు ఉన్న‌ప్ప‌టికీ వ‌ర‌ద కాలువ…

Read More

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి –నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క,

గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రతి సర్పంచ్ పని చేయాలని పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం జిల్లా కేంద్రం లోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొనిమాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాది లాంటివని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందని తెలిపారు. త్రాగునీరు, పారిశుధ్యం,…

Read More

హైదరాబాద్ ఎన్నికలు..ఇప్పట్లో లేనట్టే..!ఫిబ్రవరి 10 తర్వాతే విభజన.

మూడు గ్రేటర్లు ఐతే పక్కారాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైనప్పటికీ గ్రేటర్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. మహానగర ఎన్నికలు ఫిబ్రవరి 10 తర్వాతే జరుగుతాయన్నారు. జీహె చ్ఎంసీ ఒకే కార్పొరేషన్ గా కొనసాగుతుందా లేక మూడు కార్పొరేషన్లుగా విభజన జరుగుతుందా అన్న సస్పెన్సు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్ పర్సన్స్, మేయర్ సీట్లతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లను…

Read More

తెలంగాణ సల్లగుండాలని…

మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం అమ్మవార్ల గద్దెల శాశ్వత నిర్మాణాలపై ఆర్‌ & ‌బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read More

మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం జరిగిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రివర్గ సహచరులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, జాతరకు వచ్చే లక్షలాది భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.జాతరకు సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగాన్ని ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడ ఏర్పాటు…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి,పాలేరు బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

సర్పంచ్ ఎన్నికల్లో 85% కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకొని రాష్ట్రానికి ఖమ్మం జిల్లా తలమానికంగా నిలిచింది రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను కలిసి జిల్లాలో సాగునీటి పారుదల, విద్య, ఆరోగ్యానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జేఎన్టీయూ విశ్వవిద్యాలయం బ్రాంచ్, నర్సింగ్ కళాశాల, సాగునీటిపారుదలలో…

Read More

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష.

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన భద్రతా (బందోబస్తు) ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ఐపీఎస్ మేడారంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, సమ్మక్క సారలమ్మ ఊరేగింపు మార్గాలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ మ్యాప్స్, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా…

Read More

సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్……

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం పల్లె బాట పడుతుంది. ఈ ఏడాది కూడా అదే దృశ్యం పునరావృతమవుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గడిచిన మూడు రోజుల్లోనే నగరం నుంచి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. బస్టాండ్ల వద్ద భారీ రద్దీ.. భాగ్యనగరం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన కేంద్రాలైన దిల్‌సుక్ నగర్, ఉప్పల్,…

Read More

మియాపూర్ లో హైడ్రా భారీ ఆపరేషన 3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మ‌హ‌బూబ్‌ పేటలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన మైడ్రా.

Read More

గోడ పత్రికలను ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.

అన్నపురెడ్డిపల్లి విద్యావేత్త, హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు శనివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనభద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మండల అవతరణ దశాబ్ది ఉత్సవాలు, సంక్రాంతి సంబరాల గోడపత్రికలను ఆవిష్కరించారు. హరిహర ఫౌండేషన్…

Read More

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్ ను దెబ్బతీస్తూ వస్తున్న సోషల్ మీడియా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

గత కొద్ది రోజులుగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై వస్తున్న నిరాధార కథనాల ను తీవ్రంగా ఖండిస్తున్నానుఎదుటి వ్యక్తి పై బురదజల్లే ఈ సంప్రదాయం మంచిది కాదు* ఎవరైనా దురుద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాయాలని ప్రోత్సహించినా… అది మంచి పద్దతి కాదు* కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి వ్యతిరేఖంగా సోషల్ మీడియా లో రాయాలని ఒక వేళ ప్రేరేపిస్తే ఆ వ్యక్తులది అతి పెద్ద తప్పు* అలా ప్రేరేపించినోడికి… ప్రేరేపిస్తే వేసినొడికి బుద్ధి…

Read More

యువత మత్తు అలవాట్లకు, కాదు… మైదానం బాట పట్టాలిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

19వ రాజీవ్ గాంధీ అండర్–19 లీగ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలైన హైదరాబాద్ జట్టుకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ప్రస్తుతం యువత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఈ తరం యువత మత్తు పదార్థాలతో…

Read More

సొంతూరు బాట పట్టిన జనంవిజయవాడ-హైదరాబాద్ హైవేపై పెరిగిన రద్దీ.

సంక్రాంతి పండగ సెలవులు ప్రారంభం కావటంతో ప్రజలంతా సొంతూళ్లకు పయనమయ్యారు.ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ఈరోజు ఉదయమే హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సం­క్రాం­తి పం­డుగ సమీ­పి­స్తుం­డ­టం­తో రహ­దా­రు­ల­పై ప్ర­యా­ణి­కుల రద్దీ ఇంకా పె­రి­గే సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా హై­ద­రా­బా­ద్‌ నుం­చి ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు వె­ళ్లే వా­హ­నా­లు…

Read More

ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గంలో సాగునీటి పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సింగూర్ కాల్వల మరమ్మత్తులు, లైనింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఖరిఫ్ కు రైతులకు సాగునీరు అందించాలని మంత్రి అధికారులను అదేశించారు. పెద్దారెడ్డి పేట లిప్ట్ ఇరిగేషన్ పనులపై ఈ సమావేశంలో చర్చించారు. నియోజక వర్గంలో 40 ఏకరాలకు సాగునీరు అందించేలా చేపట్టనున్న పెద్దారెడ్డి పేట…

Read More

కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఇంకో పార్టీ పుట్టేదే కాదు, మరో పార్టీకి భవిష్యత్తు ఉండేది కాదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో కాంగ్రెస్ కీలక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇతర పార్టీలు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన ఐదు లక్షల పనిని మైకు దొరికిన ప్రతిసారి…

Read More

యువ ఆప‌ద మిత్రుల శిక్ష‌ణ‌ను విస్త‌రిస్తాంగ్రామ‌స్థాయికి తీసుకెళ్తామ‌న్న హైడ్రా క‌మిష‌న‌ర్‌.

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు త‌క్ష‌ణ‌మే సాయం అందించి.. ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని నివారించేందుకు ఉద్దేశించిన యువ ఆప‌ద మిత్ర‌ శిక్ష‌ణ‌ను జిల్లా, గ్రామ స్థాయికి విస్త‌రిస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు తెలిపారు. ఇందుకు మొబైల్ వాహ‌నాల‌ను సిద్ధం చేయాల‌ని సూచించారు. విపత్తుల సమయంలో తమను తాము కాపాడుకోవ‌డ‌మే కాకుండా.. చుట్టుపక్కల వారిని కూడా రక్షించాలనే లక్ష్యంతో రూపొందించిన‌ ‘యువ ఆపద మిత్ర’ పథకం రెండో బ్యాచ్ శిక్ష‌ణ ముగింపు కార్య‌క్ర‌మంలో హైడ్రా క‌మిష‌న‌ర్…

Read More

గ్రామాల్లో సుపరిపాలన అందించాలి : మంత్రి పొంగులేటి.

అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికీ సంక్షేమం.. సర్పంచులదే బాధ్యతఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత…

Read More

మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో రోబోటిక్ టెక్నాలజీ.

మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో రోబోటిక్ టెక్నాలజీతో ప్రతిభ చూపించిన జలమండలి ఇప్పుడు AI ఆధారిత టెక్నాలజీతో డీ సిల్టింగ్ పనులను నిర్వహించడానికి ప్రయోగాత్మకంగా కొత్త టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. శుక్రవారం ఓ అండ్ ఎం డివిజన్-2 పరిధిలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ కలిసి ఈ టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాటిలైట్ ఆధారిత, జీఐఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ టెక్నాలజీతో మ్యాన్ హోల్ వద్ద మానవ రహిత ఆటోమేటిక్ పొజిషనింగ్ తో…

Read More

గిరిజన ప్రాంతంలో జాతీయ కబడ్డీ పోటీలు గర్వకారణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న 69వ SGF అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలలో భాగంగా శుక్రవారం మూడో రోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడగా, క్రీడలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.మూడో రోజు క్రీడల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జాతీయ కబడ్డీ పోటీలను వీక్షించేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండలం ఏడూళ్ల…

Read More

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాల ప్రకటన, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ…

Read More

సీఎం కప్-2025 పోస్టర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఎస్ ఏ టి జీ ఎండీ సోనీబాల. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయి, 28 నుంచి31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయి, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయి, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి…

Read More

తెలంగాణ సమాగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్.

రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక వికాసానికి, చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకు, వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోన్న తెలంగాణ జాగృతి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అడుగులు వేయనున్నది. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ రూపొందించడంలో నిమగ్నమయ్యింది జాగృతి జనంబాటలో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తోన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల నుంచి తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమని సూచనలు…

Read More

పార్టీ కమిటీలకు సిద్ధం కండి: కేఎల్ఆర్.

టీపీసీసీ పిలుపు మేరకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర కమిటీలను భర్తీ చేస్తామని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు.మహేశ్వరం నియోజకవర్గంలో GHMC పరిధిలోని డివిజన్ కమిటీలు, మహేశ్వరం, కందుకూరు మండల నాయకులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కె ఎల్ ఆర్ సూచించారు.కొన్ని డివిజన్లలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అన్ని అనుబంధ సంఘాలు సమావేశమై… కమిటీలు పూర్తి చేశాయని కిచ్చెన్నగారు చెప్పారు.పూర్తి కానీ డివిజన్లు, మండల కమిటీల పేర్లను తుక్కుగూడ కేఎల్ఆర్…

Read More

ఓటర్ జాబితాలో అభ్యంతరాలను పరిశీలిస్తాం కలెక్టర్ బి.యం.సంతోష్

మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో పురపాలక ఎన్నికల సందర్భంగా ముసాయిదా ఓటర్ జాబితాపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ అభ్యంతరాలు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గద్వాల్, అయిజ,వడ్డేపల్లి, అలంపూర్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని తెలిపారు.డిసెంబర్ 1, 2025 నాటి ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడుతుందని తెలిపారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా ఓటర్లను…

Read More

అక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్‌దారుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు.

జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల‌తో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన పందొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం. 6 (ఎస్ ఆర్ నగర్), తట్టిఖనా సెక్షన్ పరిధిలో ఇటీవల జిహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇదే అదునుగా… కాలనీ చెందిన పందొమ్మిది మంది అధికారుల అనుమ‌తులు…

Read More

తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క సమీక్ష:.

రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సమస్యలు వచ్చాక స్పందించడం కంటే, రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పంపు సెట్లు పాడైతే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.రాబోయే వేసవిలో ఎక్కడా నీటి కొరత…

Read More

మేడారం జాతరకు ఆహ్వానం.

సిపిఐ, బిజెపి, ఎంఐఎం శాసనసభా పక్ష నేతలకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రి సీతక్కఆలయ సాంప్రదాయాల ప్రకారం బంగారం, తల్లుల కుంకుమ పసుపు అంద చేసి ఆహ్వానించిన మంత్రి సీతక్కమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిసి మహా మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి సీతక్కమంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉన్నతాధికారులు.. ప్రతి ఒక్కరిని కలుస్తూ మేడల మహా జాతరకు ఆహ్వానిస్తున్న మంత్రి సీతక్క.

Read More

మంత్రి నారా లోకేష్ ను కలిసిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక.

మంగళగిరికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక కుటుంబ సభ్యులతో సహా ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పపర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో బొల్లినేని చంద్రిక +84 కేజీ సీనియర్ విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బొల్లినేని చంద్రికను మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో అన్ని విధాల అండగా ఉంటామని…

Read More

ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యవేక్షణ.

గోషామహల్‌లో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల పురోగతి, రోడ్డు మౌలిక సదుపాయాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు సోమవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి, సంబంధిత అన్ని…

Read More

అసెంబ్లీలో మేడారం సందడి.

తెలంగాణ శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ ధర్మాదాయ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం…

Read More

చైనా మాంజా.. పక్కా డేంజర్ భాయ్!

నిషేధిత చైనా మాంజా వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తనదైన శైలిలో స్పందించారు. సంక్రాంతి పండగ వేళ పతంగుల కోసం చైనా మాంజా వాడొద్దంటూ హైదరాబాదీ యాసలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా చైనా వస్తువుల గురించి మన దగ్గర ఒక సామెత ఉంది. ‘‘చలే తో చాంద్‌ తక్‌.. వర్నా షామ్‌ తక్‌’’ (ఉంటే చంద్రుడి దాకా.. లేదంటే సాయంత్రం దాకా) అని సరదాగా అనుకుంటాం. ఇదే…

Read More

ఉచిత వైద్య శిబిరం.

నిజాంపేట మండలం నగరం తాండ మరియు నగరం గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ గ ఉచిత హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు అందించి తగిన టాబ్లెట్స్ ఉచితంగా అందించారు మా తండాకు వచ్చి మా ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మందులు ఇచ్చినందుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి గొప్ప…

Read More

వికారాబాద్‌లో ముమ్మరంగా వీధి కుక్కల నియంత్రణ చర్యలు.

వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.పట్టణంలో ఇప్పటి వరకు మొత్తం 630 వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. గత నెల 19వ తేదీన ఒక్కరోజే 35 కుక్కలను (15 మగ, 20 ఆడ) పట్టుకొని ప్రత్యేక కేంద్రానికి తరలించారు.పట్టుబడిన కుక్కలలో ఈ నెల 2వ తేదీన 8 కుక్కలకు…

Read More

11న ‘పుర’ ఎన్నికల షెడ్యూల్!

రాష్ట్రంలో అనుకున్నదాని కంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 125 పురపాలక సంఘాల ఎన్నికలకు ఈ నెల 11నే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ఆ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల జాబితాలు సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధం చేసుకున్నట్టు వెల్లడిస్తున్నాయి. సంక్రాంతి పండుగ తరువాత మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఫిబ్రవరి రెండో వారంలోపు ఎన్నికలు పూర్తవుతాయని తొలుత ప్రచారం జరిగింది. కానీ…

Read More

హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలి : పట్నం మహేందర్ రెడ్డి.

ప్రభుత్వం హోం గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సాగినశాసన పరిషత్తు 25 వ సమావేశాల మూడవ రోజు ప్రశ్నోత్తరాల సమయం తరువాత సాగిన ప్రత్యేక ప్రస్తావన లో ఆయన హోం గార్డుల సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 మంది హోంగార్డులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారులు మొదలు కానిస్టేబుల్…

Read More

రోబోటిక్ టెక్నాలజీ తో సమస్యల గుర్తింపు…..ఎండీ అశోక్ రెడ్డి..

కలుషిత నీరు సరఫరాతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. కలుషిత నీరు ఫిర్యాదులను ‘జీరో’కు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ప్రతినిత్యం కలుషిత నీరు ఫిర్యాదులు నమోదు అవుతాయని, వెంటనే అధికారులు స్పందించి…..

Read More

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

వలసల జిల్లా పాలమూరు బిడ్డగా కరువు కష్టాలు, పేదరికం ఎలా ఉంటుందో నాకు పూర్తిగా తెలుసు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, ఇందుకు కాంగ్రెస్ కారణమని కెసీఆర్ విమర్శించారు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎలా ఉపయోగపడతాయో, ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తన అనుభవంతో సూచనలు ఇస్తారని అనుకున్నాం అందుకే కృష్ణా జలాలపై ఒకరోజు, గోదావరి జలాలపై ఒకరోజు సభలో చర్చిద్దామని ఆహ్వానించాం ఈ శాసన సభకు ఒక పవిత్రత ఉంది.ఈ సభలో…

Read More

రాజధానిలో మరో కొత్త జిల్లా? రంగారెడ్డి రెండు జిల్లాలుగా ఏర్పాటు!

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన విధంగానే గ్రేటర్‌ పరిధిలో జిల్లాలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్, పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్ల హద్దులు, జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్​ పరిధిలో కొద్దిరోజుల క్రితం వరకు 3 పోలీస్‌ కమిషనరేట్లు, మూడు జిల్లాలున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి నాలుగు పోలీస్‌ కమిషనరేట్లుగా మార్చిన నేపథ్యంలో మూడు…

Read More

అధికారుల పనితీరు భేష్,కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో పని చేసిన అధికారులను,సిబ్బందిని అందరినీ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అభినందించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,,, ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో తమకు కేటాయించిన విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించి విజయవంతంగా నిర్వహించారు.పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం,ఎక్కడ ఎలాంటి…

Read More

డ్రైవింగ్ ను సామాజిక బాధ్యతగా గుర్తిస్తేనే ప్రమాదాల నివారణ.

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ ను వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను గురువారం కలెక్టర్ తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల బారినపడిన వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఇంటి యజమాని మరణిస్తే ఎంత ఆవేదనకు…

Read More

సీఎం రేవంత్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపిన బండి రమేష్.

2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.గురువారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. పటాన్ చెరు ప్రాంతంలో రెండు జిహెచ్ఎంసి సర్కిల్ కార్యలయాలతో పాటు రెండు నూతన పోలీస్ స్టేషన్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో డివిజన్ల అభివృద్దితో పాటు నూతన మున్సిపాలిటీలకు నిధులు…

Read More

వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి:సీపీ సజ్జనర్.

నూతన సంవత్సర వేడుకలను ఆడంబరాలకు దూరంగా, సేవా దృక్పథంతో జరుపుకోవాలన్న సంకల్పంతో హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్ గురువారం నిరాడంబరంగా గడిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కర్ఖానలోని ఆర్కే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం, హెల్త్ కేర్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న 48 మంది వృద్ధులకు పోలీస్ అధికారులతో కలిసి పండ్లు, మిఠాయిలు అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, వారితో కాసేపు ఆత్మీయంగా…

Read More

రాష్ట్ర పురోగతిలో రోడ్లు భవనాలు శాఖ కీలక భూమిక పోషిస్తున్నది కోమటిరెడ్డి.

రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు,ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.కొత్త ఏడాదిలో మొదటి రోజే డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించుకున్న ఏకైక డిపార్ట్మెంట్ మన ఆర్ అండ్ బి అని,తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజే అన్ని సమగ్ర వివరాలతో కూడిన డైరీ ఆవిష్కరణ చేయడం మొదటి సారనీ ఆర్ అండ్ బి అధికారులకు కితాబిచ్చారు. 2026 నూతన సంవత్సరం…

Read More

విద్యుత్ స్తంభాల తయారీ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు.

విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి , వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి విద్యుత్ స్తంభాల నాణ్యత అత్యంత కీలకమని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన వరంగల్ పున్నెల్ రోడ్ లోని స్వర్ణ , ఉజ్వల స్థంబాల తయారీ కేంద్రలతో పాటు , బిబి నగర్ గూడూరులోని మంచుకొండ స్థంబాల తయారీ కేంద్రాలలో క్షేత్రస్థాయిలో సందర్శించి, తయారీ ప్రక్రియను కూలంకశంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తయారీ…

Read More

వైకుంఠపురం లో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు సంగారెడ్డి పట్టణం లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠ పురం శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . స్వామి వారి పల్లకి సేవలో భక్తులతో కలసి పాల్గోన్నారు . దేవాలయం అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

Read More

కల్వకుంట్ల కవిత తో తెలంగాణ ఉద్యమ కళాకారులు భేటీ.

తెలంగాణ ఉద్యమాన్ని నడిపించనవి మాట.. పాట.. ఎందరో పెద్దవాళ్లు తమ మాటలతో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తే.. కళాకారులు ఊరూరా గజ్జె కట్టుకొని ప్రచారం చేస్తేనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది.. ఉద్యమ ఆకాంక్షను నిలబెట్టింది కూడా తెలంగాణ పాటే.. వేలాది మంది కళాకారులు ఊరూరా తిరిగి గజ్జకట్టి ఆడిపాడారు బీఆర్ఎస్ ప్రభుత్వంలొ 550 మందికి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు.. అదే స్థాయిలో అర్హతలు ఉండి కూడా ఉద్యోగాలు రానివాళ్లు ఇంకా ఉన్నారు.. వాళ్లందరికీ ఉద్యోగాలు…

Read More

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్”యువత.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్” అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి… రాష్ట్ర టూరిజం, కల్చరర్,ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ప్రకటించి,అవార్డులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి 3లక్షలు,రెండో బహుమతి 2లక్షలు,మూడో బహుమతి 1లక్ష.. షార్ట్…

Read More

తెలంగాణలో కేరళ మోడల్.

హైదరాబాద్ ప్రజా భవన్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిష్ సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా serp ceo దివ్య దేవరాజన్ తో కలిసి జిల్లాల వారిగా గత నెల రోజులపాటు మహిళా సంఘాలు, సమాఖ్యలు నిర్వహించిన కార్యకలాపాలను మంత్రి సీతక్క సమీక్షించారు. సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో మహిళా స్వయం సహాయక బృందాలు నూతన లక్ష్యంతో,…

Read More

బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ తో రామచందర్రావు భేటీ.

ఢిల్లీలో బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచందర్రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై చర్చించామని తెలిపారు.

Read More

ఎక్సైజ్ శాఖ ప్ర‌తిష్ట‌ను పెంచేలా అధికారులు ప‌నిచేయాలి: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.

అబ్కారీ శాఖ ప్ర‌తిష్ట‌ను పెంచేలా అధికారులు ప‌నిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఏఈఎస్‌ (AES) స్థాయి నుంచి అడిషనల్‌ కమిషనర్‌ స్థాయి వరకు మొత్తం 53 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును…

Read More

మేడారం ఆలయానికి భారీగా భక్తులు….

మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయానికి జాతరకు నెలరోజుల ముందే ఈ ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ములుగు జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామనాథ్ కేకాన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.సుమారు 200 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టగా, అదనపు ఎస్పీ (OSD) శివమ్ ఉపాధ్యాయ, అదనపు ఎస్ పీ సదానందం, ఏఎస్పీ మనన్‌బట్, డీఎస్పీ ములుగు, జిల్లాలోని అన్ని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్…

Read More

కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం…

Read More

వికసితభారత్ లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి— కిషన్ రెడ్డి.

వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదని, అది భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిన త్యాగస్ఫూర్తి, దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు.వందేమాతరం 150 ఏళ్ల సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంకల్పాన్ని తెలియజేసేలా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కోఠిలోని వివేక వర్ధిని విద్యాసంస్థలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను కిషన్ రెడ్డి…

Read More

అప్పుల అగాధంలోనూ అభివృద్ధి ఆగదు: మంత్రి పొంగులేటి.

గత పాలకులు రాష్ట్రాన్ని రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టినా.. పేదవాడి సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి మాటను ఈ ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి నేలకొండపల్లి మండలంలో పర్యటించారు. ​విద్యుత్ వెలుగులు.. కొత్త సబ్ స్టేషన్లుకోనాయిగూడెం పంచాయతీ పరిధిలోని అనంత నగర్‌లో రూ. 2.25…

Read More

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించిన ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు.

ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరం జనవరి 1నుండి మొదలయ్యే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నీ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కలిసి శనివారం ఆహ్వానం అందజేశారు.జనవరి 1నుండి ఫిబ్రవరి 15వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు మంత్రితో వారు పేర్కొన్నారు.

Read More

నాగర్ కర్నూల్ లో కవిత.

నాగర్ కర్నూల్ పట్టణంలోని విద్యానగర్ లో ప్రముఖ సాహితీవేత్త దివంగత కపిలవాయి లింగమూర్తి నివాసాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ఆయన రచనలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు.. లింగమూర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన రచనలు సహా ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read More

పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు:డీజీపీ శివధర్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి) పోలీసులు తలదూర్చకూడదని, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “గీత దాటితే వేటు తప్పదు” అనే సూక్తి గుర్తుచేస్తూ, పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలు సెటిల్ చేస్తే ఎవరైనా (హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి…

Read More

తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది.

రేవంత్ రెడ్డి మాటలు చూసి చిన్న పిల్లలు భయపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూసి తెలంగాణ ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం. కేసీఆర్ హయంలోపల్లె, పల్లె పరిశుభ్రతతో కనిపించేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు దివాళా తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. గెలిచిన స్థానాలన్నీ మావే అని రేవంత్…

Read More

మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ టీపీసీసీ తొలి సమావేశం.

మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశం సందర్భంగా స్టేట్ చైర్మన్ డాక్టర్ యం. రాజీవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మానం తనకు అపారమైన ఆనందం, గౌరవాన్ని కలిగించిందని డా. యం. రాజీవ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా తనను సన్మానించిన వైస్ చైర్మన్ డా. అభిషేక్‌తో పాటు సమస్త టీమ్ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ప్రాణమే అన్నిటికంటే విలువైనదని పేర్కొన్న డా. రాజీవ్, ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని…

Read More

డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభం.

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి తండ్రి జ్ఞాపకార్థం తో నిర్మించిన డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజాహరుద్దీన్స్థానిక బీసీ బాలికల వసతి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన డిజిటల్ సెంటర్ ను వారు పరిశీలించారు. అదేవిధంగా పిల్లలకు ప్లే గ్రౌండ్, ఆర్వో వాటర్ ప్లాంట్ ను కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. .. విద్యార్థులకు నాణ్యమైన…

Read More

తెలంగాణా లైఫ్ సైన్సెస్ కొత్త డైరెక్టర్ & సిఇఓగా సర్వేశ్ సింగ్.

లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణా నూతన ఆవిష్కరణల్లో మరింత వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణా బయోసైన్సెస్ డైరెక్టర్, సిఇఓగా బాధ్యతలు స్వీకరించిన సర్వేశ్ సింగ్ సోమవారం నాడు సచివాలయంలో తనను కలిసిన సందర్బంగా ఆయన అభినందనలు తెలిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తనకున్న 22 సంవత్సరాల అపార అనుభవాన్ని రాష్ట్రంలో మంచి ఎకో సిస్టంను నెలకొల్పేందుకు వినియోగించాలని సూచించారు. ప్రపంచానికి…

Read More