హైద్రాబాద్ తెలంగాణ కానుక
ఒడిశా రాష్ట్ర గవర్నర్ డా. కంభంపాటి హరిబాబుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ డాక్టర్ ప్రభా గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆమె ఆయనకు శాలువా కప్పి పులా గుచ్ఛం ఇచ్జి ఆభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా దేశ రాజకీయాలు మొదలగు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.
