ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన Adobe సీఈవో శంతను నారాయణ్.

గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై AI ప్రభావం, స్కిల్లింగ్ & రీస్కిల్లింగ్ కు సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చించిన శంతను నారాయణ్. తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్ గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడిన సిఎం ఎకానమీపై AI రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో AI ని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్ తో చర్చించిన సీఎం. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు…

Read More

ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.

ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికిన నెతన్యాహు దంపతులు. ప్రొటోకాల్ పక్కనపెట్టి టెల్ అవీవ్ విమానాశ్రయానికి వచ్చిన నెతన్యాహు. ప్రధాని మోదీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. *ఇజ్రాయెల్ సైనికుల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ.

Read More

8 నెలల గర్భంతో బరిలోకి……

గర్భం దాల్చితే ఆటల్లో కొనసాగడం చాలా కష్టం. అలాంటిది 8 నెలల గర్భంతో బరిలోకి దిగడమే కాక.. పతకాలూ గెలిచింది మేఘన సజ్జనార్‌. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల ఈ షూటర్‌.. ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం, టీమ్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది.

Read More

భారత ప్రధాని మోదీ మలేషియా పర్యటన.

భారత దేశ ప్రదానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా పర్యటనలో బాగంగా ఆయనని సత్కరించేందుకు శనివారం మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్థానిక భారతీయులతో ఘనమైన స్వాగత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమలో వివిధ కళాకారుల బృందాలతో ప్రధానమంత్రిని స్వాగతించి సత్కరించారు. ముఖ్యంగా మైటా ( మలేషియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేదిక పైన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ని ప్రతిబింబించేలా కళాకారుల బతుకమ్మ, బోనాలు మరియు లంబాడి నృత్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మైటా అధ్యక్షులు…

Read More

తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి.

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా (ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సమావేశమయ్యారు. ప్రధానంగా వాతావరణంలో…

Read More

మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్.

గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడానికి మారిషస్ అధ్యక్షులు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ సతీసమేతంగా శనివారం సాయంత్రం గుంటూరు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన రాకను పురస్కరించుకుని ITC వెల్కమ్ హోటల్ వద్ద జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ మారిషన్ దేశాధ్యక్షుల…

Read More