యువ ఆపద మిత్రుల శిక్షణను విస్తరిస్తాంగ్రామస్థాయికి తీసుకెళ్తామన్న హైడ్రా కమిషనర్.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే సాయం అందించి.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ఉద్దేశించిన యువ ఆపద మిత్ర శిక్షణను జిల్లా, గ్రామ స్థాయికి విస్తరిస్తామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. ఇందుకు మొబైల్ వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. విపత్తుల సమయంలో తమను తాము కాపాడుకోవడమే కాకుండా.. చుట్టుపక్కల వారిని కూడా రక్షించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘యువ ఆపద మిత్ర’ పథకం రెండో బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో హైడ్రా కమిషనర్…
