రేవంత్‌ రెడ్డి పై మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు: మెట్టు సాయికుమార్

హైదరాబాద్ తెలంగాణ కానుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను టీపీసీసీ ఫిషర్మెన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదని ఆయన అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వివాదాలు, ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్న నాయకులు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు…

Read More

గ్రీన్ హిల్స్ కాలనీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి,

మహేశ్వరం తెలంగాణ కానుక మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలోనీ శ్రీ సాయిబాబా* ఆలయాన్ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ మెంబర్ *దేప భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి సాయిబాబా స్వామి వారికి ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ…

Read More

ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ తాండూర్.. ఆధ్వర్యంలో

తాండూర్ తెలంగాణ కానుక ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసి యేషన్ తాండూర్.. ఆధ్వ ర్యంలో లోక కళ్యాణా ర్థం కోసం వర్షాలు సమృద్ధి గా పడి, పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుభి క్షంగా ఉండాలని.. మహా శివుడికి జలాభిషేకం, వరుణ యాగం, పూర్ణా హుతి వైభవంగా నిర్వహిం చారు.కార్యక్రమానికి ఎమ్మె ల్యే మనోహర్ రెడ్డి, మున్సి పల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు, నాయకులు హాజరై పూజ…

Read More

ఇందిరా నగర్ కాలనీ అభివృద్ధికి కృషి :లక్ష్మణ్

బండ్లగూడ తెలంగాణ కానుక కాలనీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని దన్నాడ లక్ష్మణ్ కోరారు.రాజేంద్రనగర్ సర్కిల్ 123వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ. 12 లక్ష్యాల నిధులు మంజూరు కావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు సహకరించిన అధికారులకు మాజీ ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇందిరానగర్…

Read More

మణికొండ–నెక్నంపూర్‌లో అక్రమ నిర్మాణాల జోరు..!

మణికొండ: తెలంగాణ కానుక నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ, నెక్నంపూర్ డివిజన్లలో నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతి పొందిన అంతస్తులకు అదనంగా మరో అంతస్తు, పెంట్‌హౌస్‌లు నిర్మించడం నాలాలను కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. సెట్బ్యాక్‌లు, ఇంకుడు గుంతలు లేకుండానే నిర్మాణాలు పూర్తవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల జి+3 అనుమతి తీసుకుని జి+5తో పాటు అదనపు పెంట్‌హౌస్‌లు నిర్మిస్తున్నారని, నిర్మాణాలు…

Read More

రైతులకు బీ ఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,

శంషాబాద్ తెలంగాణ కానుక బహదూర్ గూడ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర మాజీ మంత్రి చేవెళ్ల శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం బహదూర్ గూడ గ్రామంలో బాధిత రైతులను రాజేంద్రనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తో కలిసి ఆమె పరామర్శించారు. గ్రామానికి విచ్చేసిన సబితా ఇంద్రారెడ్డి ని గ్రామస్తులు చుట్టుముట్టి తమ గోడు వెల్లబోసుకున్నారు. బాధతో విలపిస్తున్న రైతులను ఆమె ఓదార్చారు. బుల్లెట్ ట్రైన్…

Read More

కార్పొరేషన్పదవుల్లో శ్రీ వైష్ణవులకు ప్రాధాన్యం కల్పించాలి,

హైద్రాబాద్ తెలంగాణ కానుక రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివర్లో భర్తీ చేయనున్న కార్పొరేషన్ చైర్మన్,మరియు డైరెక్టర్స్ పదవులలో “శ్రీ వైష్ణవ” అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించి,తగు న్యాయం చేయాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి,శ్రీ వైష్ణవసేవా రాష్ట్ర సంఘం పక్షాన వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులుతిరువరంగం ప్రభాకర్ మెసల్లడుతూబ్రాహ్మణ పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులను రెండింటిని వైదికుల(బ్రాహ్మణుల) చేతనే భర్తీ చేయడం…

Read More

ఘనంగా ఆర్. లక్ష్మణ్ యాదవ్ జన్మదిన వేడుకలు,

హైదరాబాద్, తెలంగాణ కానుక టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఆర్. లక్ష్మణ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం అంబర్ పేట్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి. హనుమంతరావు పాల్గొన్నారు .ఈ సందర్భంగా లక్ష్మణ్ యాదవ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి భారీ కేక్ కట్ చేయించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ:. కాంగ్రెస్ పార్టీ…

Read More

విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి,

ఆమనగల్లు తెలంగాణ కానుక ఆమనగల్లు మండల పరిధిలో ని ఆకుతోట పల్లి గ్రామంలో ఆదివారం నూతన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏ. మధుసూదన్ రెడ్డి,స్థానిక సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చదువుకున్న యువతీ యువకులు నిరుద్యోగులకు పోటీ ప్రపంచంలో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.గ్రంథాలయాలు ఆలోచనా విధానం జ్ఞానం పెంపొందించుకునేందుకు దోహదపడుతాయన్నారు. పుస్తకాలు చదవడం రాయడం ఎంతో లాభదాయకమన్నారు.రాబోవు తరాలకు…

Read More

అంగరంగ వైభవంగా జగన్నాథుడి రథయాత్రపాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,

నార్సింగి తెలంగాణ కానుక నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్ లో ని హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఆదివారం జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భగవంతుడు స్వయంగా భక్తుల వద్దకు వస్తాడని నమ్మకంతో రథయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జగన్నాథ స్వామిని అలంకరించిన రథాలు ఊరేగిస్తూ జై జగన్నాథ నినాదాలతో పెద్ద మొత్తంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి…

Read More