ఊకె శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలి.

బయ్యారం,తెలంగాణ కానుక,సెప్టెంబర్ 1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఉకే శిరీష హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో యువతీపై జరిగిన అత్యాచారం,హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూక్యా రవి నాయక్ తెలిపారు.ఈ ఘటనకు బాధ్యులైన నిందితుడు షాన్ ఉల్లా ఖాన్ ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం…

Read More

ఇండస్ వ్యాలీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక,అధ్యక్షుడుగా చంద్రశేఖర్ ఉప్పలేటి,

ఇండస్ వ్యాలీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా చంద్రశేఖర్ ఉప్పులేటి, ఉపాధ్యక్షులుగా ఎం.డి. వాజిద్, బలరామ కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా విజయ్ ఆనంద్, కోశాధికారిగా ప్రభాకర్, సంయుక్త కార్యదర్శిగా వై. నాగేందర్, సాంస్కృతిక కార్యదర్శిగా మణిదర్ స్వర్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం. ఆదిత్య, రవి కంబాల ఎన్నికయ్యారు. కాలనీ వాసుల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక–సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని ఐక్యతతో ముందుకు సాగుతామని నూతన కార్యవర్గం తెలిపింది. ఈ…

Read More

పద్మశ్రీ హిల్స్ లో ఘనంగా శ్రీ పోచమ్మ తల్లి 5వ వార్షికోత్సవ వేడుకలు

బండ్లగూడ తెలంగాణ కానుక బండ్లగూడ జాగీర్ పద్మశ్రీ హిల్స్ కాలనీలో కొలువైన శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఐదవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్ బండ్లగూడ 121 డివిజన్ పరిధిలోని పద్మశ్రీ కాలనీలో పోచమ్మ తల్లి అమ్మవారి 5 వ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ తో కలిసి మాజీ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

Read More

సర్ నోటీసులు వచ్చాయని భయపడకండి – ఓటు ఎవరిదీ పోదు : మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ భరోసా

నార్సింగి తెలంగాణ కానుక ఎన్నికల సంఘం నుండి సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) నోటీసులు అందుకుని తమ ఓట్లు తొలగిస్తారేమోనని భయాందోళన చెందుతున్న ప్రజలకు గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ అండగా నిలిచారు. మంగళవారం గండిపేట మండల రెవెన్యూ కార్యాలయంలో సర్ కార్యక్రమములో భాగంగా నార్సింగి సర్కిల్ పరిధిలోని ఖానాపూర్ వట్టినాగులపల్లి పరిధిలో నోటీసులు అందుకున్న కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చైర్మన్ తలారి మల్లేష్…

Read More

కేసీ గుప్త సేవా స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కొండ్లె మల్లికార్జున్‌

కాచిగూడ, సెప్టెంబర్ 01:సమాజ శ్రేయస్సుకు ఆర్యవైశ్య సంఘం విశేష సేవలందిస్తోందని, స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ కేసీ గుప్త చూపిన సేవా మార్గంలో పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని కాచిగూడ వైశ్య హాస్టల్ ట్రస్ట్‌ బోర్డు ప్రధాన కార్యదర్శి కొండ్లె మల్లికార్జున్ పిలుపునిచ్చారు.కేసీ గుప్త 107వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక జైన్‌ భవన్‌లో ఇసామియాబజార్‌ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ గుప్త అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లికార్జున్.. కేసీ…

Read More

లోటస్ స్కూల్ ల్లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

మణికొండ తెలంగాణ కానుక మణికొండలోని లోటస్ స్కూల్ విద్యార్థినులు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి ని కలిసి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో నెక్నాంపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు ప్రభావతి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే కాకుండా, పరస్పరం ప్రేమ,…

Read More

శివసేన తెలంగాణ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ తెలంగాణలో ఎవరికి ఎటువంటి పదవులు లేవు,

హైద్రాబాద్ తెలంగాణ కానుక శివసేన తెలంగాణ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ తెలంగాణలో ఎవరికి ఎటువంటి పదవులు లేవని తెలంగాణ శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ స్పష్టం చేశారు.ఈ మేరకు ఆయన నేడొక ప్రకటనను విడుదల చేసారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు పోస్ట్లు వేసుకుంటున్నారు అది మాకు సంబంధం లేదుకాబట్టి ప్రస్తుతం తెలంగాణలో శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీ నడుస్తుందితెలంగాణ రాష్ట్ర లో వెంకటేష్ బాతురాజ్…

Read More

మహాదేవపురంలో రూ.1 కోటి 20 లక్షల తో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం,

కుత్బుల్లాపూర్ తెలంగాణ కానుక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 277వ డివిజన్ మహాదేవపురం పరిధిలోని కైసర్ నగర్‌లో సీఎంసీ స్పెషల్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1 కోటి 20 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. కైసర్ నగర్‌లోని శివాలయం రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలన్…

Read More

శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి..

–లక్ష 11 రూపాయలు విరాళం అందజేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి తాండూర్, తెలంగాణ కానుక: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఇంద్రానగర్‌లో గల ఏకైక శ్రీ రామ మందిరం పునర్నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బాల్‌రెడ్డి దంపతులు తమ వంతు సహకారంగా లక్ష 11 రూపాయలు విరాళాన్ని ఆలయ కమిటీకి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. విరాళం…

Read More

పలు వివాహాలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న లక్ష్మీశ్రీ,

మణికొండ తెలంగాణ కానుక మణికొండ, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో నిర్వహించిన పలు వివాహాలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీశ్రీ ఈ సందర్భంగా నూతన వధూవరులకు, నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ, వారి కుటుంబ శుభకార్యాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని లక్ష్మీశ్రీ తెలిపారు.

Read More