నాగర్ కర్నూల్ లో కవిత.

Spread the love

నాగర్ కర్నూల్ పట్టణంలోని విద్యానగర్ లో ప్రముఖ సాహితీవేత్త దివంగత కపిలవాయి లింగమూర్తి నివాసాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఈ సందర్భంగా ఆయన రచనలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు.. లింగమూర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన రచనలు సహా ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *