ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీ …ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీఏఈ.. మామిడి శెట్టి శ్రీనివాస్ రావు.

Spread the love

16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ
మాసబ్ ట్యాంక్ ఏ ఈ
మామిడి శెట్టి శ్రీనివాస్ రావు..

ఓ మీటర్ ట్యాంపరింగ్ విషయంలో
బాధితుడి నుంచి తొలుత 16 వేలు లంచం తీసుకున్న ఏ ఈ.

మరోసారి 16,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా
పట్టుకున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *