గవర్నర్ శివప్రసాద్ శుక్ల ను పరామర్శించిన సీఎం,

Spread the love

అనారోగ్యంతో హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *