రక్తమైసమ్మ అమ్మవారికి బోనం వడిబియ్యం సమర్పించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మి శ్రీ,

Spread the love

మణికొండ తెలంగాణ కానుక

రక్తమైసమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో తన ఇంటి నుంచి బోనం వడిబియ్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కు తీర్చుకున్న నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మి శ్రీ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, మాజీ కౌన్సిలర్ లు రామకృష్ణారెడ్డి,శైలజ , కిరణ్ కాంగ్రెస్ నాయకులు కపిల్ , ఏసీపీ శరత్, దేవేందర్ రెడ్డి , అశోక్ యాదవ్ , మణికొండ మాజీ వినోద్ ,శ్రవణ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *