జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత నూతన రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని ప్రకటించడంతో సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, జాగృతి కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
కవితకు మద్దతుగా జాగృతి కార్యకర్తలు.
