డిసెంబర్ 27 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి.
సిడబ్ల్యుసి సమావేశంలో సీఎం రేవంత్.
