కాసు శేషమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్,

Spread the love

మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని, శేషమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి రాజేష్ రెడ్డి , నాగరాజు తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *