ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ. రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాల పై నిర్వహించే కార్యక్రమాల కార్యాచరణ పై చర్చిస్తున్న నేతలు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ భేటీకి హాజరయ్యారు.
ఎన్డీఏ నేతల భేటీ
