గవర్నర్ ను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Spread the love

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను శుక్రవారం సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో గౌరవ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *