కాలేశ్వరం ప్రాజెక్టు పై కేంద్రం ప్రశంసలు.

Spread the love

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకం మీద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే 2026 ప్రశంసలు.

కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణలో సాగునీరందే భూముల విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల (2014) నుండి 2.2 కోట్ల ఎకరాలకు (2023) పెరిగింది అని ఎకనామిక్ సర్వే 2026 రిపోర్టులో వెల్లడి. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 90 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించిన కేసీఆర్ ప్రభుత్వం.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *